Saturday, June 27, 2026

Buy now

పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి

మెదక్: శివ్వంపేట మండలం గంగాయిపల్లి శివారులో పేకాట ఆడుతున్న 5 మంది అరెస్టు. వారి వద్ద నుంచి రూ.11,230 నగదు, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం.

జిల్లాలో జూదం, పేకాట వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని మెదక్ జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ తెలిపారు. అక్రమ కార్యకలాపాలపై ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

Related Articles

spot_img

Most Popular