Monday, July 20, 2026

Buy now

Most Popular

Telangana

AndraPradesh

National

అటెన్షన్ డైవర్షన్ దొంగతనం కేసు ఛేదన.. కర్ణాటకకు చెందిన ఇద్దరు నిందితుల అరెస్టు

**ప్రజానవ బ్యూరో, పెద్దపల్లి:పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన అటెన్షన్ డైవర్షన్ దొంగతనం కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ కేసులో కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసి,...

Crime

International

Read More News

బీఆర్ఎస్, బీఎస్పీకి షాక్.. టీఆర్ఎస్‌లో చేరిన బోథ్ ఆదివాసీ నాయకులు

* హైదరాబాద్‌లో టీఆర్ఎస్ కార్యాలయంలో చేరిక కార్యక్రమం * మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు ఆధ్వర్యంలో పార్టీలో చేరిక * కవిత నాయకత్వంపై విశ్వాసంతో చేరినట్లు నేతల వ్యాఖ్య హైదరాబాద్: బోథ్ నియోజకవర్గంలో బీఆర్ఎస్, బీఎస్పీ పార్టీలకు...

రైస్‌మిల్లు కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

​ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో: రైస్‌మిల్లు డ్రైవర్లు, హమాలీలకు ఉపాధి భద్రత కల్పిస్తూ సమగ్ర చట్టం చేయాలని, వెంటనే సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రగతిశీల రైస్ మిల్ డ్రైవర్స్ &...

ఘనంగా మండేలా, అందెశ్రీ జయంతి వేడుకలు

ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో: వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో శనివారం మహనీయుల స్ఫూర్తి వేదిక ఆధ్వర్యంలో నెల్సన్ మండేలా 108వ జయంతి, ప్రజాకవి డాక్టర్ అందెశ్రీ 65వ జయంతి వేడుకలను...

పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి:సిపిఎం జిల్లా కార్యదర్శి జబ్బార్ డిమాండ్

ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో: వనపర్తి జిల్లా ఏదుల మండల కేంద్రంతో పాటు చెన్నారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో తక్షణమే మౌలిక వసతులు కల్పించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ...

భద్రతకు ‘స్పెషల్ బ్రాంచ్’ కవచం: వనపర్తి ఎస్పీ సునిత రెడ్డి

ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో: జిల్లా భద్రతా వ్యవస్థలో స్పెషల్ బ్రాంచ్ విభాగం కీలక పాత్ర పోషిస్తోందని, నేర నియంత్రణకు ఈ సమాచారమే బలమైన కవచమని జిల్లా ఎస్పీ సునిత రెడ్డి అన్నారు....

Most Popular